శ్రీమతి కె.ఎస్.దీక్షిత్
![K S Dixit](https://cdnbbsr.s3waas.gov.in/s388ef51f0bf911e452e8dbb1d807a81ab/uploads/bfi_thumb/2020082871-qnwy6glqmbwgr4hlzys9pvqmmzxcwu1rwp4fuwmw0w.jpg)
చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి(ఐ.టి) డిగ్రీ కలిగియున్నారు.వివిధ ప్రొజెక్టులలో అప్లికేషన్లు రూపకల్పన,అభివృద్ది మరియు అమలులో ఇ-న్యాయస్థానముల ప్రాజెక్టులో, శాస్త్రవేత్త-‘ఇ’ గా పాలుపంచుకున్నారు.
- 1989 లో సైంటిఫిక్/టెక్నికల్ సహాయకులు – “ఎ” గా జాతీయ సమాచార కేంద్రములో చేరినారు.
- 2009 లో ఇ-న్యాయస్థానము(ఇ-కోర్టు)ల ప్రాజెక్టులో చేరినారు.